close
testing
Clipo
*ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర MSME చైర్మన్ మరియు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివ శంకర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన పార్టీ నాయకులు పేట బ్రదర్స్ మిత్ర బృందం*
శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్ల దర్శనానికి విచ్చేసిన సందర్భంగా తమ్మిరెడ్డి శివ శంకర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి శ్రీకాళహస్తీశ్వర శాలువాతో సత్కరించి స్వాగతం పలకడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పేట చంద్రశేఖర్, పేట చిరంజీవి, గంధం శ్రీను, మనీ, నవీన్, లక్ష్మణ్, హరి, దినేష్, రమేష్ బాబు, చందు, సాయి, రాజా, పసల ఎలిసా, తేజ
తదితరులు పాల్గొన్నారు.
commentaires
Montre plus



