testing
Quần short
*జనసేన పర్యటనలో భాగంగా పూడి గిరిజన కాలనీలో పేట బ్రదర్స్ మిత్ర బృందం*
తొట్టంబేడు మండలం పూడి గిరిజన కాలనీలో పర్యటించడం జరిగింది, ఈ పర్యటనలో ప్రతి కుటుంబం వద్దకు వెళ్లి వారితో మాట్లాడటం జరిగింది, దాదాపు 90 శాతం గిరిజనవాసులు ప్రభుత్వ పథకాలన్నీ మాకు అందుతున్నాయని, పెన్షన్ల పరంగా, తల్లికి వందనం, వృద్ధులకు ఇంటి వద్దకే రేషన్ బియ్యం మొదలగు సరుకులు తెచ్చి ఇవ్వడం, అంతేకాకుండా మహిళలకు ఉచిత బస్సు మాకు చాలా సౌకర్యంగా ఉందని అక్కడ గిరిజన ప్రజలు కూటమి ప్రభుత్వం పట్ల ఆనందం వ్యక్తం చేశారు, 4 కుటుంబాలు మాత్రం రేషన్ కార్డు సమస్యలు, 2 కుటుంబాలు కాలనీ ఇంటి సమస్యలు ఉన్నాయని తెలపడం జరిగింది.స్థానిక శాసనసభ్యులు శ్రీ బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారి దృష్టికి తీసుకొని వెళ్లి పరిష్కరించే దిశగా కృషి చేస్తామని తెలపడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పేట చంద్రశేఖర్, పేట చిరంజీవి, లక్ష్మణ్, దినేష్, కల్లిపూడి వెంకటేష్, నవీన్, జానీ, ముని చంద్ర
*వీర మహిళ శ్రీకాళహస్తి టౌన్ బ్యాంక్ డైరెక్టర్ కవిత పాల్గొన్నారు*
Video này đang được xử lý, vui lòng quay lại sau vài phút



