msnews75
msnews75

msnews75

      |      

Subscribers

   Clipo

msnews75
7 Views · 2 months ago

⁣*ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర MSME చైర్మన్ మరియు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివ శంకర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన పార్టీ నాయకులు పేట బ్రదర్స్ మిత్ర బృందం*
శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్ల దర్శనానికి విచ్చేసిన సందర్భంగా తమ్మిరెడ్డి శివ శంకర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి శ్రీకాళహస్తీశ్వర శాలువాతో సత్కరించి స్వాగతం పలకడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పేట చంద్రశేఖర్, పేట చిరంజీవి, గంధం శ్రీను, మనీ, నవీన్, లక్ష్మణ్, హరి, దినేష్, రమేష్ బాబు, చందు, సాయి, రాజా, పసల ఎలిసా, తేజ
తదితరులు పాల్గొన్నారు.

msnews75
10 Views · 2 months ago

⁣*శ్రీకాళహస్తి నియోజకవర్గం*
*గిరిజన కుటుంబానికి గ్యాస్ సిలిండర్, స్టవ్వు, పాత్ర సామానులు, నిత్యవసర సరుకులు వితరణ చేసిన జనసేన పార్టీ నాయకులు పేట బ్రదర్స్ మిత్ర బృందం*
తొట్టంబేడు మండలం పూడి గిరిజన కాలనీలో జనసేన పర్యటన చేసినప్పుడు ఒక కుటుంబం కొద్దిరోజుల క్రితం తమ ఇల్లు కాలిపోవడం వల్ల ఇంట్లో ఉన్నటువంటి అన్ని వస్తువులు దగ్ధం అయిపోయాయని, పాత్ర సామానులు, సిలిండర్ తో పాటు అన్ని దగ్ధమైపోయాయని ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది, వెంటనే స్పందించినటువంటి జనసేన పార్టీ పేట బ్రదర్స్ మిత్రబృందం అందరూ కలిసి తమ వంతు భరోసాగా ఆ కుటుంబానికి సహాయంగా నిలబడుతూ గ్యాస్ సిలిండర్, పాత్ర సామాన్లు , నిత్యవసర సరుకులు,ఇవ్వడం జరిగింది, గిరిజన కాలనీవాసులు అందరూ కూడా సాటి కుటుంబానికి చూపించినటువంటి సహాయక చర్యలను చూసి నాయకులందరుకు కృతజ్ఞతలు తెలుపుతూ సంతోషం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పేట చంద్రశేఖర్, పేట చిరంజీవి, జానీ,గంధం శీను, కళ్లిపూడి వెంకటేష్, నాదెండ్ల రాజేష్, ప్రదీప్ కుమార్, మనీ, నవీన్, లక్ష్మణ్, హరి, డాక్టర్ నక్క ప్రసాద్, మహేష్, పసల సురేష్, పసల ఎలిషా, ముని చంద్ర,రమేష్ బాబు, శాంతి కుమార్, నాగరాజు, చందు,గోపి, సాయి, మరియు గిరిజన కాలనీవాసులు పాల్గొన్నారు.

msnews75
9 Views · 2 months ago

అతి త్వరలో మీ ముందుకు ఎమ్మెస్ న్యూస్ హ్యాట్సాఫ్ ప్రోగ్రాం స్టార్ట్ చేస్తుంది ఎవరైనా మంచి పనిని చేస్తే వారిని ప్రోత్సహిస్తూ ఎమ్మెస్ న్యూస్ వార్తలను ప్రసారం చేస్తుంది

msnews75
26 Views · 2 months ago

దర్శి మున్సిపల్ కమిషనర్ మహేష్ పై ఏసీబీ మెరుపు దాడులు చేశారు వివరాలు ఇంకా తెలియవలసి ఉంది

msnews75
16 Views · 2 months ago

⁣*జనసేన పర్యటనలో భాగంగా పూడి గిరిజన కాలనీలో పేట బ్రదర్స్ మిత్ర బృందం*
తొట్టంబేడు మండలం పూడి గిరిజన కాలనీలో పర్యటించడం జరిగింది, ఈ పర్యటనలో ప్రతి కుటుంబం వద్దకు వెళ్లి వారితో మాట్లాడటం జరిగింది, దాదాపు 90 శాతం గిరిజనవాసులు ప్రభుత్వ పథకాలన్నీ మాకు అందుతున్నాయని, పెన్షన్ల పరంగా, తల్లికి వందనం, వృద్ధులకు ఇంటి వద్దకే రేషన్ బియ్యం మొదలగు సరుకులు తెచ్చి ఇవ్వడం, అంతేకాకుండా మహిళలకు ఉచిత బస్సు మాకు చాలా సౌకర్యంగా ఉందని అక్కడ గిరిజన ప్రజలు కూటమి ప్రభుత్వం పట్ల ఆనందం వ్యక్తం చేశారు, 4 కుటుంబాలు మాత్రం రేషన్ కార్డు సమస్యలు, 2 కుటుంబాలు కాలనీ ఇంటి సమస్యలు ఉన్నాయని తెలపడం జరిగింది.స్థానిక శాసనసభ్యులు శ్రీ బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారి దృష్టికి తీసుకొని వెళ్లి పరిష్కరించే దిశగా కృషి చేస్తామని తెలపడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పేట చంద్రశేఖర్, పేట చిరంజీవి, లక్ష్మణ్, దినేష్, కల్లిపూడి వెంకటేష్, నవీన్, జానీ, ముని చంద్ర
*వీర మహిళ శ్రీకాళహస్తి టౌన్ బ్యాంక్ డైరెక్టర్ కవిత పాల్గొన్నారు*

msnews75
15 Views · 2 months ago

ప్రైవేటు కంపెనీ బస్సు డ్రైవర్లు రోడ్డు నిబంధనలు కచ్చితంగా పాటించాలని శ్రీకాళహస్తి ప్రజలు కోరుకుంటున్నారు ఎక్కడపడితే అక్కడ వాహనాలను రివర్స్ చేయకుండా ఉండాలని కోరుకుంటున్నారు

msnews75
16 Views · 3 months ago

సావిత్రిబాయి పూలే బ్రిటిష్ వారితో మానవహక్కుల కోసం మహిళాభివృద్ధి కోసం అంటరానితనం మీద ఎన్నో పోరాటాలు చేశారు

msnews75
17 Views · 3 months ago

శ్రీకాళహస్తి సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన కమిటీ సభ్యులు

msnews75
11 Views · 3 months ago

శ్రీ సిటీ పరిసర ప్రాంతాలలో ఇంటర్నెట్ ఇబ్బందులు ఇంటర్నెట్ లేనందువల్ల యువత జాబ్స్ కోల్పోయిన పరిస్థితి అయినా పట్టించుకోని అధికారులు నిర్లక్ష్య ధోరణి వల్ల యువత ఇబ్బందులు పాలవుతున్నారని ఉద్యోగులు నిరుద్యోగులుగా మారే అవకాశం

msnews75
36 Views · 3 months ago

⁣వరుస సెలవల వల్ల బాగా రద్దీ ఉన్నప్పటికీ దర్శనం చాలా బాగా జరిగింది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇంత మంది జనాలు ఉన్నా కూడా, ఎలాంటి సమస్యలు లేకుండా ఇలాంటి ఏర్పాట్లు చేస్తారని ఊహించలేదు.
#Tirumala
#TirumalaTirupathiDevasthanam
#AndhraPradesh

msnews75
18 Views · 3 months ago

⁣పలుమార్లు న్యూస్ ఛానల్స్ లో పత్రికల్లో వచ్చినప్పటికీ స్పందించని అధికారులు

msnews75
12 Views · 3 months ago

⁣*శ్రీకాళహస్తిలో పేట బ్రదర్స్ ఆధ్వర్యంలో శ్రీమతి డొక్కా సీతమ్మ గారి అన్నదాన కార్యక్రమము*
శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయంలో భాగంగా శ్రీకాళహస్తిలో ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్ నందు పేట బ్రదర్స్ ఆధ్వర్యంలో 72 వ వారం శ్రీమతి డొక్కా సీతమ్మ గారి అన్నదాన కార్యక్రమమును పవన్ కళ్యాణ్ గారి ఆశయాల కృషి కోసం పనిచేసే జనసేన నాయకులు నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో శ్రీమతి డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమం నిర్వాహకులు పేట చంద్రశేఖర్, పేట చిరంజీవి, నాదెండ్ల రాజేష్, హరి,గంధం శ్రీను, డాక్టర్ నక్క ప్రసాద్, ఆరిఫ్,మనీ , ప్రదీప్ కుమార్, నవీన్ , కల్లిపూడి వెంకటేష్, రమేష్ బాబు ,ముని చంద్ర, చందు, రాజా, సాయి ,గోపి,
*వీర మహిళలు, పేట శారద, నారాయణ గాయత్రి,బత్తెమ్మ, శకుంతలమ్మ, పద్మ ,తదితరులు పాల్గొన్నారు*

msnews75
15 Views · 3 months ago

⁣*జనసేన పార్టీ జెండా ఆవిష్కరణలో పాల్గొన్న పేట బ్రదర్స్ మిత్రబృందం*
సూళ్లూరుపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ మరియు నాయుడుపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ ఉయ్యాల ప్రవీణ్ గారి నాయకత్వంలో పెళ్లకూరు మండల నాయకులు తాళ్ల రెడ్డి శ్రీనివాస్ గారు నిర్వహించిన పునబాక గ్రామం నందు జనసేన పార్టీ జెండా ఆవిష్కరణలో పాల్గొనడం జరిగింది.
సూళ్లూరుపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ ఉయ్యాల ప్రవీణ్ గారు మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారి ఆశయాల కోసం నిరంతరం కృషి చేస్తున్నామని, సూళ్లూరుపేట నియోజకవర్గంలోనీ అన్ని పంచాయతీలలో మన జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ జరగాలని నాయకులకు దిశ నిర్దేశం చేయడం జరిగింది, మరియు ఈ రోజు తాల్ల రెడ్డి శ్రీనివాస్ ఘనంగా తన గ్రామంలో జండా ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉందని తెలపడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సూళ్లూరుపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ మరియు నాయుడుపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ ఉయ్యాల ప్రవీణ్ గారు, మండల జనసేన నాయకులు, వీర మహిళలు,మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు పేట చంద్రశేఖర్, పేట చిరంజీవి, గంధం శ్రీను, ప్రదీప్ కుమార్, మహేష్, మనీ, నాదెండ్ల రాజేష్, లక్ష్మణ్, దినేష్, హరి, రాజా, గోపి, చెంబెడు జానీ, శాంతి కుమార్, తదితరులు పాల్గొన్నారు

msnews75
41 Views · 3 months ago

⁣ఘనంగా శ్రీకాళహస్తిలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన సంబరాలు


శ్రీకాళహస్తి వైఎస్ఆర్ పార్టీ నేతలు శ్రీకాళహస్తి మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి గారి ఆధ్వర్యంలోఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్సార్ పార్టీ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా శ్రీకాళహస్తి వైయస్సార్ పార్టీ నేతలు ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. ఈ సంబరాలలో భాగంగా ధర్మకర్తల మండలి మాజీ అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు, ఆంధ్రప్రదేశ్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి షేక్ షేరాజ్ భాష మరి కొంతమంది వైఎస్ఆర్సిపి కార్యకర్తలతో కలిసి ఆనందంగా చిందులు వేస్తూ వారి అభిమానాన్ని చాటుకున్నారు.

msnews75
12 Views · 3 months ago

⁣*శ్రీకాళహస్తిలో పేట బ్రదర్స్ ఆధ్వర్యంలో శ్రీమతి డొక్కా సీతమ్మ గారి అన్నదాన కార్యక్రమము*
శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయంలో భాగంగా శ్రీకాళహస్తిలో ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్ నందు పేట బ్రదర్స్ ఆధ్వర్యంలో 71 వ వారం శ్రీమతి డొక్కా సీతమ్మ గారి అన్నదాన కార్యక్రమమును పవన్ కళ్యాణ్ గారి ఆశయాల కృషి కోసం పనిచేసే జనసేన నాయకులు నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో శ్రీమతి డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమం నిర్వాహకులు పేట చంద్రశేఖర్, పేట చిరంజీవి, తేజ , గంధం శ్రీను, డాక్టర్ నక్క ప్రసాద్,మనీ , ప్రదీప్ కుమార్, నవీన్ , లక్ష్మణ్, మహర్షి రెడ్డి,ముని చంద్ర, చందు, రాజా, సాయి ,గోపి, ముని కుమార్, గణేష్
*వీర మహిళలు టౌన్ బ్యాంక్ డైరెక్టర్ కవిత, పేట శారద, నారాయణ గాయత్రి,బత్తెమ్మ, నిర్మల, పద్మ ,తదితరులు పాల్గొన్నారు*

msnews75
47 Views · 3 months ago

హెల్మెట్ ధరించండి రహదారి భద్రతా నిబంధనలు పాటించాలని రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ సీఐ నాగార్జున రెడ్డి అవగాహన నిర్వహించారు.

msnews75
19 Views · 3 months ago

⁣ఈరోజు యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే సందర్భంగా శ్రీకాళహస్తి ప్రాంతీయ వైద్యశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆయుష్మాన్ భారత్ గురించి ప్రధానమంత్రి జన ఆరోగ్య యువజన హెల్త్ అండ్ వెల్నెస్ గురించి మెడికల్ సూపరింటెండెంట్ మురళి గారు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు గుమ్మల రాజేశ్వరరావు గరికపాటి రమేష్ బాబు అరుణ్ ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు

Show more