close
testing
Clipo
*ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర MSME చైర్మన్ మరియు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివ శంకర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన పార్టీ నాయకులు పేట బ్రదర్స్ మిత్ర బృందం*
శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్ల దర్శనానికి విచ్చేసిన సందర్భంగా తమ్మిరెడ్డి శివ శంకర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి శ్రీకాళహస్తీశ్వర శాలువాతో సత్కరించి స్వాగతం పలకడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పేట చంద్రశేఖర్, పేట చిరంజీవి, గంధం శ్రీను, మనీ, నవీన్, లక్ష్మణ్, హరి, దినేష్, రమేష్ బాబు, చందు, సాయి, రాజా, పసల ఎలిసా, తేజ
తదితరులు పాల్గొన్నారు.
This video is being processed, please come back in few minutes
Comments
Show more




